pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link

pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link

పీఎంకిసాన్ లబ్ధిదారులు నేడు రైతుల ఖాతాల్లొకి రూ.21వేల కొట్లు జమ.

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడతనిధులను మోదీ సిమ్లా వేదికగా మంగళ వారం విడుదలచేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 10 కొట్లు మందికి పైగా రైతుల ఖాతాల్లొ దాదాపురూ.21వేలకోట్లనిధులు (రూ.2 వేల చొప్పున) జమకానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ 2020 జాబితాను  అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో పేరు ఉందో లేదో రైతులు  తెలుసుకోవచ్చు. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 2020 కిసాన్ డబ్బులు వచ్చే రైతుల జాబితాను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ లిస్ట్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో సులభంగానే చూసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీకు రూ.6,000 వస్తాయో రావో తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ లిస్ట్‌లో  మీ పేరు ఉందో లేదో చూడటానికి pmkisan.gov.in సైట్‌కు వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బార్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక మీ సమాచారం వస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉంటుంది. ఒకవేళ పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే.. అప్పుడు మీరే స్వయంగా స్కీమ్ ప్రయోజనాలు పొందొచ్చు. అంటే వెబ్‌సైట్ నుంచే స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్,బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ సాయంతో అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
కేవలం పీఎం కిసాన్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది. దీని సాయంతో కూడా మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. 

  1. New farmer registration

  2. Beneficiary Status

  3. Edit Aadhaar details

  4. Status of self registered farmers

  5. PM Kisan helpline

  • PMKISAN App ద్వారా అన్ని పరిష్కారాలు

  • కొత్తగా PM కిసాన్ సమ్మాన్ నిధి కోసం Apply చేసుకోవచ్చు

  • Apply చేసుజకున్నవాళ్ళు తమ Status check చేసుకోవచ్చు

  • ఆధార్ వివరాలు Edit చేయవచ్చు

  • PM కిసాన్ డబ్బులు పడ్డాయో లేవో check చేసుకోవచ్చు

*పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ గడువు పెంపు*

పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ చేయించనేందుకు కేంద్రం మరింత గడువు పెంచింది. ఆధార్ ప్రామాణికరించబడిన డేటాతొ పిఎం కిసాన్ లబ్దిదారులందరికి ఈకేవైసీ ధ్రువీకరణ చేపట్టడానికి తొలుత ఈ ఏడాది మార్చి 31గా గడువును కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఈ గడువును మే31 వరకు పొడిగించింది అయినా దేశవ్యాప్తంగా 11.22కొట్లు
మంది లబ్ధిదారుల్లొ 50 శాతం
లొపే ఈకేవైసి చేయించుకున్నారు దీంతో మిగిలిన వారి కొసం గడువును ఈ ఏడాది జూలై 31 వరకు ఈ గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు  జారీ చేసింది

మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..

మొదటిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్‌పేజీ(pmkisan.gov.in)ని సందర్శించండి.

PM SAMMAN NIDHI PAYMENT BENEFICIARY STATUS

ఆ తర్వాత “beneficiary status”ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
కొత్త విండోలో, ఆధార్, అకౌంట్ లేదా మొబైల్ నెంబర్‌ను ఎంపిక చేయండి.
నెక్స్ట్ ‘Click Data’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. పూర్తి డేటాను పొందండి. ఒకవేళ అది కాకపోతే కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై నొక్కండి

కరోనా కష్టకాలంలో అన్నదాత‌లకు కేంద్రం ఊరటకలిగించేలా ఖ‌రీఫ్ పంట‌ కాలానికి సంబంధించి పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిధులు మంజూరు చేస్తోంది.

పంటల వేసే సమయంలో పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా.. రైతుల ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది.

రైతులు సాగుచేసే పంటలకు పెట్టుబడి సాయం కోసం 2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోంది.

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తున్నారు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల సాయం అందిస్తున్నారు.

ఐతే మొత్తం రూ.6వేలను ఒకేసారి జమచేయరు. విడతల వారీగా ఇస్తున్నారు.

ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు తొలి విడత, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత, ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు మూడో విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు

ఇవాళ  డబ్బులను అందజేయనుంది కేంద్రం.

రైతులు ఆ డబ్బులు తమ ఖాతాల్లో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు  వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు

ఒకవేళ ఇoతకు ముందు డబ్బులు అందిన రైతులకు… ప్రస్తుతం  డబ్బులు రాకపోతే 011-24300606 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. లేదంటే 18001155266, 011—23381092, 23382401, 0120-6025109 హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలి

how-to-complete-ekyc-for-pm-kisan-beneficiaries

క్రింది వెబ్ లింక్ ను ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ కానీ, మీ అకౌంట్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డబ్బులు పడినవా లేదా చూసుకోండి.

PM SAMMAN NIDHI PAYMENT BENEFICIARY STATUS CLICK HERE

ఈ పధకం లో ఎవరెవరు ఎంపిక చేయబడ్డారో లిస్ట్ క్లిక్ హియర్

YSR RAITHU BHAROSA PAYMENT STATUS LINK CLICK HERE

https://apteachers360.com/ysr-raithu-bharosa-pm-kisan-financial-assurance-farmers-rs7500/