ది.16.08.2021 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహనరెడ్డి గారు…*
నాడు నేడు ఫేజ్ – 1 ని ఏపీ ప్రజలకు అంకితమివ్వనున్నారు
*నాడు నేడు ఫేజ్ – 2 ను ప్రారంభించనున్నారు
*2021-22 విద్యాసంవత్సరమునకు గాను జగనన్న విద్యా కానుక – 2 ను ప్రారంభించానున్నారు*
*అన్ని జిల్లాల కలెక్టర్ లు క్రింద పేర్కొనబడిన కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకొన వలసిందిగా ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుడితి రాజశేఖర్ IAS గారు మెమో జారీ చేసారు*
*అన్ని నాడు నేడు ఫేజ్ – 1 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రజలకు అంకితమివ్వాలి.* *10 కాంపోనెంట్ ల నాడు నేడు ఫోటో లను ప్రదర్శించాలి*
*బయోమెట్రిక్ అథెoటికేషన్ ద్వారా అన్ని పాఠశాలల్లో JVK కిట్ లు పంపిణీ చేయాలి*
*పై కార్యక్రమాలను వీలైనంత తక్కువ ఖర్చుతో నిర్వహించాలి*