ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జనరల్ ఇంటర్తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదలవుతాయన్నారు. ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
*🌈ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి💫*
💁♂️ ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసినట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపారు.