బేస్లైన్ పరీక్షలో 1, 2, 3 స్థాయిల్లో ఉన్న విద్యా ర్థులకు 90 రోజుల ప్రత్యేక బోధన.
జిల్లాలో ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన (రెమిడియల్ టీచింగ్) మంగళవారం ప్రారంభమైంది. కావున బేస్లైన్ పరీక్షలో 1, 2, 3 స్థాయిల్లో ఉన్న విద్యా ర్థులకు 90 రోజుల ప్రత్యేక బోధన చేయాలి.
రెండు నుంచి పదో తరగతి వరకు ఈ బోధన కొనసాగించాలి.
MEO లు పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి — జిల్లా విద్యాశాఖాధికారి